Giving welcome address on the occasion of Bharateeya Bhasha Diwas on 9.12.22 at HCU. Prof BJ Rao, Vice Chancellor, Dr Avula Manjulata,Former VC , Prof Purushottam Rao of KU are also seen in picture…
Posts
Showing posts from January, 2023
- Get link
- Other Apps
Participated in Book entitled SADALAKSMI a political rebel release function at 33rd Hyderabad Book Fair on 24.12.2019. Prof Kancha Ilaiah, Former Minister Dokka Manikya Varaprasad, , Prof YB Satyanarayana (Book Writer), Dr Kolluri Chiranjeevi, Dr Tipparthi Yadaiah, Dr Gogu Shyamala etc also seen in pictures..
- Get link
- Other Apps
అంబేద్కరిజానికి ఆచరణరూపం ‘అవతలి గుడిసె’ డా. పసునూరి రవీందర్ దళిత సాహిత్యమంటే కాలక్షేపం కోసమో, కేవలం రసానుభూతికోసమో రాసే రచన కాదు. ఈ నేపథ్యంలో హిందీ దళిత సాహిత్యంలో మొదటి నవలగా చరిత్రను సృష్టించింది ‘చప్పర్’ నవల. దీని రచయిత జయప్రకాశ్ కర్దమ్. దీనిని తెలుగులో ‘అవతలి గుడిసె’ పేరుతో డా.వి.కృష్ణ అనువదించి అందించారు. వేలయేండ్ల అణిచివేతను అనుభవించిన జాతులు సృజించే అక్షరాలకు పదునే కాదు, తాత్విక చింతన కూడా ఎక్కువే. గతాన్ని వర్తమానంతో సంభాషిస్తూ ముందుకు సాగుతాయి ఈ రచనలు. విశాలమైన సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఈ రచనల్లోని అక్షరాలు పుట్టుకువస్తాయి. అందుకే దళిత సాహిత్యమంటే కాలక్షేపం కోసమో, కేవలం రసానుభూతికోసమో రాసే రచన కాదు. ఈ నేపథ్యంలో హిందీ దళిత సాహిత్యంలో మొదటి నవలగా చరిత్రను సృష్టించింది ‘చప్పర్’ నవల. దీని రచయిత జయప్రకాశ్ కర్దమ్. దీనిని తెలుగులో ‘అవతలి గుడిసె’ పేరుతో డా.వి.కృష్ణ అనువదించి అందించారు. స్వాతంత్య్రానంతర భారతంలో అక్షరాల బాటపట్టిన తొలితరం ప్రతినిధులకు ఉండే సంఘర్షణను ఆద్యంతం రక్తికట్టించింది ఈ నవల. గ్రామీణ కుల ఆధిపత్యాల నడుమ దళితుల జీవి