Participated in Book entitled SADALAKSMI a political rebel release function at 33rd Hyderabad Book Fair on 24.12.2019. Prof Kancha Ilaiah, Former Minister Dokka Manikya Varaprasad, , Prof YB Satyanarayana (Book Writer), Dr Kolluri Chiranjeevi, Dr Tipparthi Yadaiah, Dr Gogu Shyamala etc also seen in pictures..
Popular posts from this blog
ముప్పుల్లో వర్సిటి అటానమీలు - వూషమల్ల కృష్ణ కుల , మత , ప్రాంత భావాలు అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని చూపిస్తున్న నేటి సమాజంలో ఉన్నత విద్యకు సంబంధించిన కొత్త చట్టం మీద సమగ్ర చర్చ జరగ వలసిన అవసరం ఉంది. చర్చకు కేవలం పది రోజులు సరిపోవు. గడువు పొడిగించాలి. అన్ని కోణాలలో విశ్లేషించి శాస్త్రీయ ప్రణాళికలతో సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి. విశ్వ విద్యాలయాల నిధుల సంఘాన్ని (యునివర్సిటీ గ్రాంట్ కమిషన్ యుజిసి) 1953 లో స్థాపించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో ఎలాంటి ప్రభుత్వ జోక్యం గాని , రాజకీయ జోక్యం గాని ఉండకూడదనే సత్సంకల్పంతో అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్వయం ప్రతిపత్తితో కూడిన యుజిసి స్థాపనకు పూనుకున్నారు. ఆ రకంగా విశ్వవిద్యాలయాలు , ఇతర ఉన్నత విద్యా సంస్థల రోజు వారి వ్యవహారాలలో ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యాన్ని నివారించే ప్రయత్నం చేశారు. నిజానికి మదన్ మోహన్ మాలవీయ లాంటి వారు కూడా విద్యా రంగాన్ని ప్రభుత్వ శాఖగా పరిగణించ కూడదని భావించారు. విశ్వ విద్యాలయాలలో రాజకీయ జోక్యాన్ని నివారించడం కోసం 1956 లో యుజిసి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 1956 నుంచి నేటి వరకు విశ్వ వి
Comments
Post a Comment